ఆంధ్రప్రదేశ్
రామతీర్థం ఆలయంపై వివక్ష ఎందుకు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 March 2016
విజయనగరం: అతి ప్రాచీనమైన రామతీర్థం ఆలయానికి నిధులు విడుదల చేయడంలో ఎపి సర్కారు వివక్ష చూపుతోందని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, నిధులు మంజూరు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఏడాదైనా అమలు కాలేదని, వచ్చే నెలలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకైనా నిధులు విడుదల చేయాలన్నారు. హామీలను అమలు చేయకుంటే ప్రత్యక్ష ఆందోళనకు తాము సిద్ధమేనని ఆయన ప్రకటించారు.