తెలంగాణ

రాజ్‌భవన్‌లో క్వార్టర్స్ నిర్మాణానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్‌భవన్ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించే ఇళ్ల నిర్మాణాలకు బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్ దంపతులు శంకుస్థాపన చేశారు. సి.ఎం. కెసిఆర్, మంత్రులు హరీష్‌రావ్, ఈటెల రాజేందర్, పలువురు అధికారులు హాజరయ్యారు.