ఆంధ్రప్రదేశ్
ప్రత్యేకహోదాపై అన్యాయం జరగలేదు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 May 2016
విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయలేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు హోదా ఇవ్వడం లేదని బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇక్కడ బుధవారం బిజెపి ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గతలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు త్వరలోనే గడువు ముగుస్తుందని తెలిపారు. ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎపికి కేంద్రం ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన పథకాల గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తామని ఆమె తెలిపారు.