ఆంధ్రప్రదేశ్
పులిచింతల నుంచి భారీగా వరద నీరు విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 September 2016
విజయవాడ: పులిచింతల ప్రాజెక్టులోకి 1,30,555 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో 12,234 క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేశారు. కృష్ణా, గుంటూరు, నల్గొండ కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల గ్రామాలను ఖాళీ చేయించేయించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 17.7 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ 30 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు.