ఆంధ్రప్రదేశ్
దోచుకునే జగన్ను జనం నమ్మరు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 May 2016
విజయవాడ: రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ధ్యాస తప్ప ప్రజాసేవ చేయాలన్న ఆలోచన వైఎస్ జగన్కు ఏనాడూ లేదని ఎపి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ కారణంనే గత ఎన్నికల్లో జగన్ను ప్రజలు తిరస్కరించారన్నారు. జగన్ వైఖరి వల్లే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వలసపోతున్నారని, వైకాపా నడిసముద్రంలో మునిగిపోతున్న నావ అని ఆయన వ్యాఖ్యానించారు.