ఆంధ్రప్రదేశ్
ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 April 2016
కర్నూలు: బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్లో సోమవారం అర్ధరాత్రి దాటాక ఎసి కోచ్లో పదిమంది దొంగలు ప్రవేశించి మహిళల నుంచి 15 తులాల బంగారు నగలు దోచుకున్నారు. నంద్యాల సమీపంలోని దిగువమెట్ట వద్దకు రైలు రాగానే కొందరు చైన్ లాగడంతో దొంగలు ఎసి కోచ్లోకి ఎక్కారు. బాధితుల ఫిర్యాదుపై నంద్యాల రైల్వే పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.