తెలంగాణ
నరింగ్పల్లి ఆలయంలో కెసిఆర్ పూజలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 April 2016
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లిలోని వేంకటేశ్వర ఆలయాన్ని సతీసమేతంగా సందర్శించి పూజలు చేశారు. కల్యాణోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన సమర్పించారు. కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.