ఆంధ్రప్రదేశ్‌

జగన్‌తో చెలిమి ఉందని నిరూపిస్తే ఉద్యమం ఆపేస్తా: ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: వైకాపా అధినేత జగన్‌తో తనకు దోస్తీ ఉందని నిరూపిస్తే ఉద్యమాన్ని ఆపేస్తానని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం బుధవారం నాడు ఎపి సిఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈమేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తన రాజకీయ అనుభవం అంత వయసులేని జగన్ నుంచి తాను సలహాలు పొందాల్సిన అవసరం లేదన్నారు. కాపుల కోసం చేపట్టే పథకాలకు చంద్రన్న పేరు తగిలించడం సరికాదని తాను విమర్శించిన తర్వాతే చంద్రబాబు స్పందించారని ముద్రగడ గుర్తు చేశారు.