తెలంగాణ
ఖమ్మంలో తెరాస ప్లీనరీ ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 27 April 2016
ఖమ్మం: తెరాస పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఇక్కడ ప్లీనరీ ప్రారంభమైంది. తెరాస అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సుమారు 4వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 15 తీర్మానాలు ఆమోదిస్తారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగిస్తారు. ప్లీనరీ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.