ఆంధ్రప్రదేశ్
కోటి మొక్కలు నాటుదాం: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 June 2016
విజయవాడ: జూలై చివరి వారంలో ఒకే రోజు కోటి మొక్కలను నాటేందుకు రాష్ట్ర ప్రజలంతా సన్నద్ధంగా ఉండాలని ఎపి సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎర్రచందనం పరిరక్షణ, మొక్కల పెంపకం అంశాలపై ఆయన గురువారం సంబంధిత అధికారులతో ఇక్కడ సమీక్ష జరిపారు. అన్నిరకాల మొక్కలకూ ఎపి చిరునామా కావాలన్నారు. ఔషధ మొక్కలను విస్తారంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొక్కలను నాటడమే కాదు వాటి పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.