ఆంధ్రప్రదేశ్
పట్టిసీమ పేరుతో వందల కోట్లు వృథా: జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 March 2016
హైదరాబాద్: నీటి స్టోరేజీకి అవకాశం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలను వృథా చేసిందని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో విపక్షనేత జగన్ ఆరోపించారు. పట్టిసీమ ద్వారా నీళ్లు కిందకు వెళుతున్నాయంటే అందుకు వైఎస్ హయాంలో ప్రారంభించిన పోలవరం కుడికాలువే కారణమన్నారు. కాగా, ప్రజలను కించపరిచేలా మాట్లాడడం విపక్షనేతకు తగదని సిఎం చంద్రబాబు అన్నారు.