ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పనులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు పరిశీలించారు. విజయవాడ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆయన వెంకటాపురం చేరుకుని అక్కడ నుంచి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. మెగా ఇంజినీరింగ్ కంపెనీ డైరెక్టర్ పనులను వివరించారు.