ఆంధ్రప్రదేశ్‌

ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం : మంత్రి సునీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. నగరంలోని రహ్మత్‌నగర్, గార్లదిన్నెలో బుధవారం జన్మభూమి సభల్లో పాల్గొన్నారు. విభజన తర్వాత రాష్ట్రం లోటు బడ్జట్‌లో ఉందన్నారు.