ఆంధ్రప్రదేశ్‌

పాణ్యంలో ఇద్దరు యువకుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: పాణ్యం రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం ఉదయం ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి మృతదేహాలను పొలాల్లో పడేశారు. మృతులను కొలిమిగుండ్ల మండలం బోయఉప్పలపాడు గ్రామానికి దారా లక్ష్మయ్య, దారా ఓబులేశుగా పోలీసులు గుర్తించారు.