ఆంధ్రప్రదేశ్‌

పలు గ్రామాల్లో ఏనుగుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: రామకుప్పం మండలంలోని పల్లెకుప్పం, తుంగరాపురం, పంద్యాల మడుగు గ్రామాల వద్ద శనివారం తెల్లవారుజామున పొలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా బీన్స్, వరి, రాగి పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిపై అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.