ఆంధ్రప్రదేశ్‌

పల్లంరాజు ఇంట్లో కాపునేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు ఇంట్లో శుక్రవారం కాపు నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, దాసరి నారాయణరావు, సి.రామచంద్రయ్య, వైకాపా నేత బొత్స సత్యనారాయణ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించేలా సిఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని వీరు విజ్ఞప్తి చేశారు. కాపు ఉద్యమానికి వైకాపా నేత జగన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.