ఆంధ్రప్రదేశ్
గుడిపూడిలో వృద్ధ దంపతుల హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 January 2016
గుంటూరు: క్రోసూరు మండలం గుడిపూడిలో బుధవారం అర్ధరాత్రి రామారావు, వెంకాయమ్మ అనే వృద్ధ దంపతులను దుండగులు కత్తులతో గొంతుకోసి హతమార్చారు. గురువారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూశాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.