తెలంగాణ

దిల్లీ యాత్రకు సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఈరోజు రాత్రి దిల్లీ వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లో కరవు పరిస్థితులపై మంగళవారం నిర్వహించే సమావేశంలో కెసిఆర్ పాల్గొంటారు. ఈ సమావేశం తరువాత ప్రధానిని ఆయన ప్రత్యేకంగా కలుస్తారని సమాచారం. నీటి ప్రాజెక్టులు, కొత్త జిల్లాలు, నియోజకవర్గాల ఏర్పాటు, కేంద్ర నిధులు తదితర అంశాలను ఆయన ప్రధానికి నివేదించే అవకాశం ఉంది. ప్రత్యేకించి కరవు సాయం కోసం కెసిఆర్ డిమాండ్ చేస్తారని తెలిసింది.