తెలంగాణ
ప్రత్యేక హోదాతో ఎన్టీఆర్కు నిజమైన నివాళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 May 2016
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించుకుంటేనే దివంగత నేత ఎన్టీఆర్కు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని టిడిపి నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం ఇక్కడి ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో ఆయన నివాళులర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతి కార్యకర్తా దీక్ష వహించాలన్నారు. ఎపి సిఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, నందమూరి కల్యాణ్రామ్, తారకరత్న తదితరులు ఎన్టీఆర్కు నివాళులర్పించారు.