ఆంధ్రప్రదేశ్
విజయవాడలో నీతి ఆయోగ్ బృందం పర్యటన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 December 2015
విజయవాడ : నీతి ఆయోగ్ బృందం బుధవారంనాడు విజయవాడలో పర్యటించింది. నగర శివారులో జక్కంపూడి వద్ద ఉన్న పట్టిసీమ పనులను పరిశీలించింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగార్య సంతృప్తు వ్యక్తంచేశారు. ఈ బృందం పర్యటనలో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, కలెక్టర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.