ఆంధ్రప్రదేశ్‌

నాగావళిలో నదిలో తప్పిన పడవ ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం : 40 మంది ప్రయాణికులతో నాగావళి నదిలో వెళ్తున్న నాటు పడవకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జిల్లాలోని సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద చోటు చేసుకుంది. నాటు పడవ నదిలోని గుర్రపు డొక్కకు చిక్కుకుంది. పడవ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పడవను ఒడ్డుకు తీసుకొచ్చారు. పడవలో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.