ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి శతజయంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : ప్రముఖ గాయని ఎం.ఎస్.సుబ్బలక్ష్మి శతజయంతి ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో జరుగనున్నాయి. మహతి ఆడిటోరియంలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి మునిమనువరాలు ఐశ్వర్య గాత్ర కచేరీతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సుబ్బలక్ష్మి విగ్రహానికి ఐశ్వర్య నివాళలర్పించారు.