ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణలో దొరల పాలనను అడ్డుకుంటాం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: పెత్తందార్ల పాలనతో నిజమైన తెలంగాణ రాదని, దొరల ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు తాము నిరంతరం పోరాడతామని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. టిడిపి మహానాడులో శనివారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలను బడుగువర్గాల నేతలకు అప్పగించాలని సూచించారు.