ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో దొరల పాలనను అడ్డుకుంటాం !
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 May 2016
తిరుపతి: పెత్తందార్ల పాలనతో నిజమైన తెలంగాణ రాదని, దొరల ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు తాము నిరంతరం పోరాడతామని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. టిడిపి మహానాడులో శనివారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలను బడుగువర్గాల నేతలకు అప్పగించాలని సూచించారు.