తెలంగాణ

కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్‌లో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు నలుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్ వశమయ్యాయి.