ఆంధ్రప్రదేశ్‌

రూ. 12లక్షల మిర్చి విత్తనాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే హైబ్రీడ్ మిర్చి విత్తనాలను విజిలెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌లోని ఓ గోడౌన్‌లో ఈ నిల్వలను దాచిఉంచినట్లు అధికారులు కనుగొన్నారు.