ఆంధ్రప్రదేశ్
టిడిపి తీర్థం పుచ్చుకున్న బొబ్బిలి రాజులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 April 2016
విజయవాడ: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన బుధవారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువాలను కప్పి వీరిని టిడిపిలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు, రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని, ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళా వెంకట్రావు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుజయకృష్ణ టిడిపిలో చేరారు.