ఆంధ్రప్రదేశ్
రక్తపరీక్షలంటూ మహిళలకు మత్తు ఇంజక్షన్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 June 2016
చిత్తూరు: రక్తపరీక్షలు చేస్తామంటూ మహిళలకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన ఆగంతకుల బండారం చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం వెలుగు చూసింది. ఇద్దరు ఆగంతకులు ఓ ఇంట్లోకి ప్రవేశించి రక్తపరీక్షలంటూ నలుగురు మహిళలకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ మహిళలు అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన స్థానికులు ఓ ఆగంతకుడిని పట్టుకుని చితకబాదారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళలకు మత్తు ఇచ్చి వారు నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.