ఆంధ్రప్రదేశ్‌

మాజీ సర్పంచ్‌ను హత్య చేసిన మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించి జి.కె.వీధి మండలం జెర్రెల గ్రామంలో మాజీ సర్పంచ్ ఎస్.వెంకట రమణను మావోయిస్టులు మంగళవారం అర్ధరాత్రి కాల్చి చంపారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నందునే ఈ హత్య చేశామని మావోలు గ్రామస్థులకు సమాచారం పంపారు. కాగా, ఇన్‌ఫార్మర్ నెపంతో ముంచింగుపుట్టు మండలం ఓ గిరిజనుడిని హతమార్చిన మరుసటిరోజే మావోలు మాజీ సర్పంచ్‌ని హత్య చేయటం కలకలం సృష్టించింది.