తెలంగాణ
మందుపాతర పేలి జవాను మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
ఖమ్మం: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో సిఆర్పిఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయిన ఘటన దుమ్ముగూడెం మండలం పైడిగూడెం అటవీ ప్రాంతంలో గురువారం జరిగింది. మావోయిస్టుల కదలికలకు సంబంధించి సమాచారం తెలియడంతో పైడిగూడెం ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ ప్రారంభించారు. మావోలు అమర్చిన మందుపాతర పేలడంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడని జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.