ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మన్యంలో పర్యాటకుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: చలి తీవ్రత పెరిగి ఉదయం 10 గంటల వరకు మంచు మేఘాలు కమ్ముకోవడంతో విశాఖ మన్యం కొత్త అందాలను సంతరించుకుంది. ఈ ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. లంబసింగి, బొర్రాగుహలు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ తదితర ప్రాంతాలను సందర్శించేందుకు చలిని సైతం లెక్కచేయకుండా పర్యాటకులు వస్తున్నారు. మంగళవారం ఉదయం లంబసింగిలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.