ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల కృషి వల్లే వృద్ధిరేటు పెరిగింది: బాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 April 2016
గుంటూరు: ఉద్యోగులు సహకరించడం వల్లే పదిశాతం వృద్ధి రేటును ఎపి సాధించిందని సిఎం చంద్రబాబు అన్నారు. తాత్కాలిక సచివాలయం ప్రారంభం సందర్భంగా వెలగపూడిలో ఆయన మాట్లాడుతూ, మంచి పరిపాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. అమరావతికి వచ్చే ఉద్యోగులకు వారంలో అయిదురోజులే పనిదినాలు ఉంటాయని, అదనపు హెచ్ఆర్ఎ చెల్లిస్తామన్నారు. జూన్ 15 నాటికి ఉద్యోగులంతా కొత్త రాజధానికి చేరుకోవాలన్నారు. 2029 నాటికి దేశంలోనే అగ్రగామిగా ఎపి నిలుస్తుందన్నారు.