ఆంధ్రప్రదేశ్‌

బైక్‌ను ఢీకొన్న లారీ: వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: సీతానగరం మండలం జానిమూడి వద్ద గురువారం ఉదయం వేగంగా వస్తున్న లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో వివాహిత మహిళ మరణించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె భర్తను ఆస్పత్రిలో చేర్పించారు. మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్‌ను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. భర్త పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.