ఆంధ్రప్రదేశ్
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 April 2016
కడప: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సంబేపల్లి మండలం చెంచురెడ్డిగారిపల్లెలో బుధవారం ఈ ఘటన జరిగింది. తన అక్క కంటే తక్కువ మార్కులు వచ్చాయని పూజితను ఆమె తల్లిదండ్రులు మంగళవారం మందలించారు. దీంతో ఆమె పురుగుమందు తాగింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.