ఆంధ్రప్రదేశ్
2019లోనూ చంద్రబాబే ముఖ్యమంత్రి : లోకేష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 April 2016
ఒంగోలు: 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధించి తన తండ్రి చంద్రబాబు మళ్లీ సిఎం పీఠాన్ని అధిష్ఠిస్తారని టిడిపి యువనేత నారా లోకేష్ అన్నారు. ఆయన బుధవారం త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ, రోజంతా విద్యుత్ అందిస్తున్న ఘనత తన తండ్రికే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న టిడిపికి మళ్లీ ప్రజలు పట్టం కడతారన్నారు.