ఆంధ్రప్రదేశ్
విరిగిపడ్డ కొండచరియలు: రైలింజన్, బోగీ ధ్వంసం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 May 2016
విశాఖ: తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తున్నందున విశాఖ ఏజెన్సీలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కిరండొల్-కొరాపుట్ లైన్లో గురువారం కొండచరియలు విరిగిపడడంతో ఓ రైలు ఇంజన్, బోగీ ధ్వంసమయ్యాయి. దీంతో కెకె లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.