ఆంధ్రప్రదేశ్‌

విరిగిపడ్డ కొండచరియలు: రైలింజన్, బోగీ ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తున్నందున విశాఖ ఏజెన్సీలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కిరండొల్-కొరాపుట్ లైన్‌లో గురువారం కొండచరియలు విరిగిపడడంతో ఓ రైలు ఇంజన్, బోగీ ధ్వంసమయ్యాయి. దీంతో కెకె లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.