ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ కోడెలపై అనర్హత వేటు వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో 11.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని వైకాపా నేతలు ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వారు భన్వర్‌లాల్‌కు ఓ వినతిపత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేసినందున స్పీకర్ పదవిలో కొనసాగేందుకు కోడెలకు అర్హత లేదని వారు తెలిపారు.