తెలంగాణ

మల్లన్నసాగర్‌పై నిపుణుల సూచనలు పాటించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ విషయంలో నీటిపారుదల రంగం నిపుణులు చేస్తున్న సూచనలను ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ ప్రశ్నించారు. నగరంలో మంగళవారం మల్లన్నసాగర్‌పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదన్న అభిప్రాయాలను సైతం నిపుణులు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భూ సేకరణలో రైతులపై అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. రిజర్వాయర్ నిర్మాణం అనివార్యమైతే నిర్వాసిత రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.