తెలంగాణ

సీఎం ఆదేసిస్తే మధ్యవర్తిగా ఉంటా:కేకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి మధ్యవర్తిగా ఉంటానని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవటంతో తాను ఆవేదనతో ప్రకటన జారీ చేశానని అన్నారు. సీఎం కేసీఆర్ తనను పిలువలేదని, అలాగే కార్మికులు కూడా తనను పిలువలేదని స్పష్టం చేశారు.