ఆంధ్రప్రదేశ్‌

ఎంఐఎం ఎదిగితే దేశానికి నష్టం : కిషన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని, భవిష్యత్‌లో బిజెపికే భవిష్యత్ ఉందని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. బిజెఎల్‌పి నేతగా ఎన్నికైన కిషన్‌రెడ్డి పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఎంఐఎం ఎదిగితే దేశానికి నష్టమని వ్యాఖ్యానించిన కిషన్‌రెడ్డి పార్టీ పటిష్టతకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.