తెలంగాణ

ఖమ్మం జిల్లాలో కిడ్నీ ముఠా కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: కిడ్నీ ముఠా డొంక ఖమ్మం జిల్లాలో కూడా బయటపడింది. ఖమ్మం జిల్లాకు చెందిన దుమ్మపేట మండలం నాయుడుపేట వాసి మువ్వ నరేశ్‌ కిడ్నీని ముఠా తీసుకుంది. హైదరాబాద్ హోటల్‌లో మత్తుమందు ఇచ్చి కిడ్నీ తీసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. కొలంబో తీసుకెళ్తామని చెప్పి నరేష్‌ను ఈ ముఠా మోసగించింది. సత్తుపల్లి డీఎస్పీ కార్యాలయంలో నరేశ్‌ను పోలీసులు విచారిస్తున్నారు.