తెలంగాణ

కెసిఆర్ విగ్రహం పెడితే తప్పేమీలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఇపుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం దీక్ష వహించిన సిఎం కెసిఆర్ శిలావిగ్రహాన్ని పెడితే అందులో తప్పేమీలేదని తెరాస నాయకులు మందా జగన్నాథం, బి.నర్సయ్య గౌడ్ బుధవారం మీడియాతో అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై రాజకీయం చేస్తూ ఎపి సిఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని వారు విమర్శించారు.