తెలంగాణ
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని ధర్నా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 August 2016
మహబూబ్నగర్: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని న్యాయవాదుల జేఏసీ, అఖిలపక్షం నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం పునరాలోచించి, రెవెన్యూ డివిజన్ల జాబితాలో కల్వకుర్తిని చేర్చాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి పాల్గొన్నారు.