ఆంధ్రప్రదేశ్
కళానికేతన్ ఎండికి 2 వారాల రిమాండ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 June 2016
అనంతపురం: చేనేత కార్మికులకు భారీగా బకాయిలు పడిన కేసులో కళానికేతన్ వస్తద్రుకాణం ఎండి లక్ష్మీశారదకు ధర్మవరం కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. హైదరాబాద్లో అరెస్టు చేసిన ఆమెను మంగళవారం ధర్మవరం కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. తమ వద్ద పట్టుచీరలు తీసుకుని 9 కోట్ల రూపాయలు బకాయి పడడంతో లక్ష్మీశారదపై స్థానిక చేనేత వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.