ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో న్యాయమూర్తుల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి రాజధానిగా అవతరించే అమరావతి ప్రాంతంలో సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎస్‌వి రమణ, మదన్ బి లోకూర్ పర్యటించారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతం, నమూనా నిర్మాణాలను వారు పరిశీలించి, సిఆర్‌డిఎ అధికారులతో సమావేశమయ్యారు.