ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి ఎ.పిలో ‘జన్మభూమి-మీ ఊరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎ.పి. ప్రభుత్వం పది రోజులపాటు నిర్వహించే మూడో విడత ‘జన్మభూమి- మీ ఊరు’ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టింది. సిఎం చంద్రబాబు ఈ రోజు విజయనగరం, విశాఖ జిల్లాలలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులతో భేటీ అవుతారు. అనంతరం ఆయన విశాఖ ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. 4 నుంచి 12వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. చివరి రోజున తన స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళతారు.