ఆంధ్రప్రదేశ్‌

జన చైతన్య యాత్రలో చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించే జన చైతన్య యాత్రలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు సోమవారం ఉదయం విజయనగరం చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. టిడిపి యువనేత లోకేష్ విశాఖ జిల్లాలో జన చైతన్య యాత్రలో పాల్గొంటున్నారు.