ఆంధ్రప్రదేశ్
హంద్రీనీవా నీళ్లను కుప్పంకు తరలించొద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 April 2016
అనంతపురం: అనంతపురం జిల్లాకు దక్కాల్సిన హంద్రీనీవా ప్రాజెక్టు జలాలను చిత్తూరు జిల్లా కుప్పంకు తరలించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైకాపా, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, మానవహక్కుల సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ హంద్రీనీవా జలాలపై చిత్తూరు జిల్లాకు ఎలాంటి హక్కూ లేదన్నారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా మే3న మహాధర్నా జరపాలని సమావేశంలో నిర్ణయించారు.