ఆంధ్రప్రదేశ్
కర్నూలులో 16నుంచి దీక్ష చేస్తా: జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 April 2016
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై ఎపి సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే 16 నుంచి కర్నూలులో తాను నిరవధిక దీక్ష చేస్తానని వైకాపా అధినేత జగన్ ప్రకటించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో చేపడుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులను చంద్రబాబు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును బాబు స్యామ్ల మయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందన్నారు.