ఆంధ్రప్రదేశ్‌

మంచి పాలనను జీర్ణించుకోలేకపోతున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ప్రభుత్వం అందించే మంచి పాలనను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గుంటూరు జీజీహెచ్‌లో వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా శస్త్ర చికిత్సల లబ్ధిదారులకు రోజుకు రూ.225ల చొప్పున నెలకు రూ.5వేల సాయం అందుతుందని, బ్యాంక్‌లో జమ చేస్తారని తెలిపారు. రోగి డిశ్చార్జి అయిన తరువాత 48 గంటల్లోనే రోగి ఖాతాకు సాయం జమ చేస్తారని అన్నారు. జనవరి 1 నుంచి అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే పాలనను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని, తన మతం, కులం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.