ఆంధ్రప్రదేశ్
కరవుసాయంలో చర్యలు శూన్యం: జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 May 2016
గుంటూరు: ఎపిలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు, కూలీలు, సామాన్య ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. ఆయన సోమవారం మాచర్లలో వైకాపా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నారని, తాగునీటి సమస్యపై దృష్టి సారించడం లేదని అన్నారు. ఓటుకు నోటు కేసుతో డీలాపడిన సిఎం చంద్రబాబు కేంద్రం నుంచి నిధులను రాబట్టడం లేదన్నారు.